కేరళలో 10 అడుగుల ఎస్పీ బాలు విగ్రహం ఆవిష్కరణ

8603చూసినవారు
కేరళలో 10 అడుగుల ఎస్పీ బాలు విగ్రహం ఆవిష్కరణ
సంగీత ప్రపంచంలో రారాజుగా వెలుగొందిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి కేరళలోని పాలక్కాడ్‌లో 10 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించగా, ప్రముఖ శిల్పి ఉన్ని కణయ్‌ దీనిని తయారు చేశారు. ఎస్పీబీ స్మారక ఉద్యానవనాన్ని సింగర్‌ హరిహరన్‌, సింగర్‌ చిత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాలు కుటుంబసభ్యులతో పాటు పలువురు మలయాళ సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్