ఏపీలో 25 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ

104చూసినవారు
ఏపీలో 25 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ
ఆంధ్రప్రదేశ్‌లో అఖిల భారత సర్వీసు అధికారుల బదిలీ చేపట్టారు. 31 మందిని ప్రభుత్వం బదిలీ చేసింది. కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా చక్రధర్‌బాబు, వ్యవసాయశాఖ డైరెక్టర్‌గా మనజీర్‌ జిలానీ సామున్‌, ఏపీపీఎస్సీ సెక్రటరీగా రవిసుభాష్ నియమితులయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్