అరకులోని హుకుంపేట మండలం మజ్జివసర గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో ఆదివాసీ గిరిజనులు హైడ్రోపవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆరణ్యం గర్జన శనివారం నిర్వహించారు. వేలాది మంది గిరిజనులు, ప్రజానాయకులు పాల్గొని, ప్రాజెక్టును నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కిలోమీటర్ల మేర ధర్నా చేపట్టారు.