విశాఖ: పిల్లల దత్తత చట్టబద్ధంగా ఉండాలి

69చూసినవారు
విశాఖ: పిల్లల దత్తత చట్టబద్ధంగా ఉండాలి
పిల్లలను అమ్మినా, కార్మికులుగా మార్చినా కఠిన చర్యలు తప్పవని, పిల్లలు కావలసినవారు దత్తత చట్టబద్ధంగా తీసుకోవాలని రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. గురువారం విశాఖ ఉడా చిల్డ్రన్ ధియేటర్ నందు ఫోస్టర్ అడాప్షన్ అవగాహన ఒక రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చట్టబద్ధం కాని దత్తతపై అవగాహన కలిగించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు.
Job Suitcase

Jobs near you