దేవవరం గ్రామంలో వరి విత్తనాలు పంపిణీ

7చూసినవారు
దేవవరం గ్రామంలో వరి విత్తనాలు పంపిణీ
నక్కపల్లి మండలం దేవవరం గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో, మార్కెట్ కమిటీ చైర్మన్ దేవర సత్యనారాయణ చేతుల మీదుగా బుధవారం వరి విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇంచార్జ్ బత్తుల రమణ బాబు, సూరిబాబు, కురందాసు కృష్ణ, సఖిరెడ్డి చంటి, కోన బుల్లియబ్బాయి, పెట్ల శ్రీను, తెలుగుదేశం కార్యకర్తలు, అగ్రికల్చర్ అసిస్టెంట్, రైతులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you