పెందుర్తి MPDO సస్పెండ్

757చూసినవారు
పెందుర్తి MPDO సస్పెండ్
‘స్వచ్ఛ రథం’ కార్యక్రమ అమలులో నిర్లక్ష్యం వహించినందుకు పెందుర్తి MPDO అప్పలరాజును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇటీవల S.R.పురం, వాలిమెరక గ్రామాల్లో పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ జరిపిన తనిఖీల్లో పనులు అసంతృప్తికరంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ZP CEO నారాయణమూర్తి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయగా, ఈవోఆర్డీ కామేశ్వరరావుకు ఇన్‌ఛార్జ్ MPDOగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

సంబంధిత పోస్ట్