రాజవొమ్మంగి మండల కేంద్రంలో ఆదివారం (జూన్ 28) ఉదయం
టీడీపీ జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్ పర్సన్ మిరియాల పాల్గొంటారని మండల
టీడీపీ అధ్యక్షులు గొల్లపూడి పెద్దిరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొనాలని ఆయన కోరారు. ఈ మేరకు 28న రాజవొమ్మంగిలో ఎమ్మెల్యే పర్యటన ఉంటుందని గొల్లపూడి పెద్దిరాజు శనివారం తెలిపారు.