అనంతపురం - Anantapur

వీడియోలు


కామారెడ్డి జిల్లా
పౌరులందరికీ సమాన న్యాయం అందాలి
Nov 09, 2025, 18:11 IST/కామారెడ్డి
కామారెడ్డి

పౌరులందరికీ సమాన న్యాయం అందాలి

Nov 09, 2025, 18:11 IST
కామారెడ్డి సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి టి. నాగరాణి మాట్లాడుతూ, పౌరులందరికీ సమాన న్యాయం అందాలని అన్నారు. మాచారెడ్డి మండలం గజ్యనాయక్ తాండా రైతు వేదికలో ఆదివారం నిర్వహించిన జాతీయ న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పౌరులందరూ సమాన న్యాయం పొందడానికి అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. లీగల్ సర్వీసెస్ అథారిటీస్ చట్టం, 1987 ప్రకారం పౌరులకు తమ హక్కులపై అవగాహన పెంచడానికి దేశవ్యాప్తంగా లీగల్ ఎయిడ్ క్యాంపులు, లోక్ అదాలత్ లు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.