చెన్నంపల్లిలో వైసీపీ - టీడీపీ వర్గాల ఘర్షణ

3368చూసినవారు
బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మొహరం సందర్భంగా పీర్లు ఏటికి వెళ్లే సమయంలో జరిగిన తోపులాట ఈ గొడవకు దారి తీసింది. ఇరు వర్గాలు పెద్ద కట్టెలతో తిరగడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.

సంబంధిత పోస్ట్