తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అనంతపురం మాజీ శాసనసభ్యులు శ్రీ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి ఆయన నివాసంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఎస్సీ సెల్ నగర ప్రధాన కార్యదర్శి చిర్రోళ్ళ రామాంజనేయులు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు.