రోడ్డు ప్రమాదం లో యువకుడు మృతి

7చూసినవారు
రోడ్డు ప్రమాదం లో యువకుడు మృతి
ఆదివారం అనంతపురం నగర శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆలుమూరుకు చెందిన అవినాష్ అనే యువకుడు మృతి చెందాడు. అవినాష్ తన బైక్పై అనంతపురం నుంచి హిందూపూర్కి వెళుతుండగా, డివైడర్ను ఢీకొని కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

ట్యాగ్స్ :