ధర్మవరం: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి

13చూసినవారు
ధర్మవరం: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి
ధర్మవరం మండలం గొట్లూరు వద్ద ఈనెల 28న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. 50-55 ఏళ్ల వయసున్న మృతుడిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనంపై ఆరా తీస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్