ధర్మవరం లో రేపు జేవీవీ జిల్లా కమిటీ సమావేశం

7చూసినవారు
ధర్మవరం లో రేపు జేవీవీ జిల్లా కమిటీ సమావేశం
ధర్మవరం పట్టణంలోని సీతారామయ్య బాలికల జూనియర్ కళాశాలలో రేపు ఆదివారం జనవిజ్ఞాన వేదిక శ్రీ సత్య సాయి జిల్లా కమిటీ సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని శనివారం జిల్లా అధ్యక్షుడు నరసారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వి. లోకేష్ తెలిపారు. సమావేశంలో గత కార్యక్రమాల సమీక్ష, చెకుముకి టాలెంట్ టెస్ట్, నవంబర్ 26 నుంచి జరగనున్న రాజ్యాంగ ప్రచార కార్యక్రమంపై చర్చించనున్నారు.
Job Suitcase

Jobs near you