ధర్మవరం పట్టణంలో ఆర్టీవో రాణి ప్రైవేట్ పాఠశాల, కళాశాల బస్సులను తనిఖీ చేశారు. వేసవి సెలవుల నేపథ్యంలో బస్సులు తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం రిపేర్లు చేయించుకోవాలని, పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి అన్ని అనుమతులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు. బుధవారం ఈ తనిఖీలు జరిగాయి.