గుత్తి ఆర్టీసీ బస్టాండులో సెల్ఫోన్ చోరీ

3చూసినవారు
గుత్తి ఆర్టీసీ బస్టాండులో సెల్ఫోన్ చోరీ
ఆదివారం గుత్తి ఆర్టీసీ బస్టాండులో భార్గవ్ అనే యువకుడి సెల్ఫోన్ చోరీకి గురైంది. అనంతపురం వెళ్లేందుకు బస్సు ఎక్కిన భార్గవ్, సీటు లేకపోవడంతో కిందకు దిగినప్పుడు గుర్తుతెలియని దొంగలు అతని ఫోన్ను ఎత్తుకెళ్లారు. బాధితుడు వెంటనే డయల్ 100కు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్