స్పెషల్ ఆఫీసర్లు తో ఎమ్మెల్యే సమీక్ష

5చూసినవారు
గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ప్రజల సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు. గుంతకల్లు ఎంపీడీవో కార్యాలయంలో మూడు మండలాల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ సూచనలు చేశారు. సర్పంచుల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో నియమితులైన స్పెషల్ ఆఫీసర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :