ప్రజా సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే తనయుడు

0చూసినవారు
ప్రజా సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే తనయుడు
గుత్తి మున్సిపాలిటీలోని Z. వీరారెడ్డి కాలనీలో మంగళవారం ఎమ్మెల్యే తనయుడు, గుత్తి మండలం ఇన్చార్జి గుమ్మనూరు ఈశ్వర్ పర్యటించారు. కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, వీధిలైట్లు ఏర్పాటు చేయాలని, రాత్రిపూట విషపురుగులు సంచరిస్తున్నాయని సీపీఎం నాయకులు ఆయనకు వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్