బొలెరో బోల్తా... ఇద్దరికి గాయాలు

21చూసినవారు
కళ్యాణదుర్గం మండలం శిబావి సమీపంలో మామిడి పండ్ల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనం డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తికి స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం కారణంగా మామిడి కాయలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్