ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మడకశిర ఎమ్మెల్యే

1547చూసినవారు
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మడకశిర ఎమ్మెల్యే
మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆదివారం మడకశిర పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి కార్యకర్తలు, సామాన్య ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను, అర్జీలను ఎమ్మెల్యేకు సమర్పించారు. వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్