ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని జిల్లా వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ అధ్యక్షులు నరసింహమూర్తి మడకశిర నియోజకవర్గం
వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కురుబ శేషాద్రి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. వైయస్సార్సీపి ఎస్సీ కమిటీల గురించి కేతిరెడ్డి తో చర్చించారు. ఈ కార్యక్రమంలో
వైసీపీ నాయకులు టీడీపల్లి రంగనాథ్ అశ్వర్థ, మాస్ తదితరులు పాల్గొన్నారు.