రొద్దం: వాల్మీకి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన ఎంపీలు

10చూసినవారు
రొద్దం: వాల్మీకి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన ఎంపీలు
గురువారం రొద్ధం మండలం పెద్దమంతూరు రొప్పాల గ్రామంలో జరిగిన వాల్మీకి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి. కె పార్థసారథి, అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎంపీలు పాల్గొని, వాల్మీకి సంఘం నాయకులు, వాల్మీకులు, కూటమి నాయకులతో కలిసి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :