సోమందేపల్లి: ఎంపిపి అధ్యక్షతన మండల సర్వ సభ్య సమావేశం

50చూసినవారు
సోమందేపల్లి: ఎంపిపి అధ్యక్షతన మండల సర్వ సభ్య సమావేశం
సోమందేపల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలోని సమావేశం భవనంలో సోమవారం ఎంపిపి గంగమ్మ వెంకటరత్నం అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయా గ్రామాల్లోని సమస్యలను ఎంపిటిసిలు, సర్పంచులు సంబందిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు ఆయా శాఖల్లో అమలు అవుతున్న పథకాలు గురించి వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటలక్ష్మి, ఇంచార్జ్ తహసీల్దార్ మారుతీ, ప్రజాప్రతినిధులు, అధికారులు, పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్