ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణకు ప్రెసిడెంట్ మైనుద్దీన్ పిలుపునిచ్చారు. పుట్టపర్తిలో ఆయన మాట్లాడుతూ, PRC కమిషనర్ను వెంటనే నియమించాలని, IR వెంటనే ప్రకటించాలని, పెండింగ్ డీఏలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులందరికీ 5 రోజుల పనిదినాలను అమలు చేయాలని కోరారు. హక్కుల సాధన కోసం ఉద్యోగులంతా ఐక్యంగా ఉద్యమానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.