చిత్తూరు జిల
్లాలో గంధపు చెక్కల స్మగ్లింగ్ పై వార్తలు రాసినందుకు విలేకరి జగన్మోహన్ రెడ్డిని దారుణంగా హత్య చేసిన ఘటనపై సత్య సాయి జిల్లా ఏపీయూడబ్ల్యూజే నాయకులు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనను ఖండిస్తూ, జిల్లా కలెక్టర్, ఎస్పీలను కలిసి
వినతి పత్రం అందజేశారు. వెంట
నే నిందితులను అరెస్ట్ చేసి శిక్షించాలని నాయకులు పుల్లయ్య బాబు డిమాండ్
చేశారు.