చెన్నేకొత్తపల్లి లో బస్సు బోల్తా.. ఒకరి మృతి

1చూసినవారు
చెన్నేకొత్తపల్లి లో బస్సు బోల్తా.. ఒకరి మృతి
రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఈ ఉదయం జబ్బార్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో సురక్ష అనే మహిళ మృతి చెందగా, మరో 8 మంది గాయపడ్డారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సుకు ఐషర్ వాహనం అడ్డురావడంతో అదుపు తప్పి బోల్తా కొట్టినట్లు సమాచారం. గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్