కుందుర్పి లో యువతి ఆత్మహత్య

17చూసినవారు
కుందుర్పి లో యువతి ఆత్మహత్య
కుందుర్పి మండలం నిజవల్లిలో శనివారం రేఖ అనే యువతి పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. కుటుంబ సభ్యులు ఆమెను కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై ఎస్ఐ మహేశ్ దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్