ఎల్లనూరు మండలం ప్రభుత్వ ఆదర్శ పాఠశాల విద్యార్థిని యజ్ఞశ్రీ, పదవ తరగతిలో 600కు 562 మార్కులు సాధించి శ్రీకాకుళంలోని త్రిబుల్ ఐటీలో సీటు సంపాదించింది. ఈ ఘనత సాధించిన యజ్ఞశ్రీని పాఠశాల ప్రిన్సిపల్ శేఖర్, ఉపాధ్యాయ బృందం అభినందించారు. యజ్ఞశ్రీ ప్రతిభ పాఠశాలకు గర్వకారణమైంది.