త్రిబుల్ ఐటీకి ఎల్లనూరు ఆదర్శ పాఠశాల విద్యార్థి ఎంపిక

8చూసినవారు
త్రిబుల్ ఐటీకి ఎల్లనూరు ఆదర్శ పాఠశాల విద్యార్థి ఎంపిక
ఎల్లనూరు మండలం ప్రభుత్వ ఆదర్శ పాఠశాల విద్యార్థిని యజ్ఞశ్రీ, పదవ తరగతిలో 600కు 562 మార్కులు సాధించి శ్రీకాకుళంలోని త్రిబుల్ ఐటీలో సీటు సంపాదించింది. ఈ ఘనత సాధించిన యజ్ఞశ్రీని పాఠశాల ప్రిన్సిపల్ శేఖర్, ఉపాధ్యాయ బృందం అభినందించారు. యజ్ఞశ్రీ ప్రతిభ పాఠశాలకు గర్వకారణమైంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you