టిప్పర్ ఢీ కొని వ్యక్తి కి తీవ్ర గాయాలు

0చూసినవారు
టిప్పర్ ఢీ కొని వ్యక్తి కి తీవ్ర గాయాలు
శనివారం సాయంత్రం యాడికి మండలం వేములపాడు క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కమలపాడుకు చెందిన జయరాజు బైక్‌పై తాడిపత్రికి వెళ్తుండగా, మార్గమధ్యంలో టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జయరాజును మొదట తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్