తాడిపత్రిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

1చూసినవారు
తాడిపత్రిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
వరదాయపల్లి గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడడంతో చుక్కలూరు గ్రామానికి చెందిన బాలాజీ రత్నకుమార్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. అతన్ని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బెంగళూరుకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ శివగంగాధర్ రెడ్డి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్