ఖాజీపేట మండలంలో నేడు కరెంటు సరఫరాకు అంతరాయం

531చూసినవారు
ఖాజీపేట మండలంలో నేడు కరెంటు సరఫరాకు అంతరాయం
ఆదివారం ఉదయం 8.15 నుంచి 10.45 గంటల వరకు ఖాజీపేట మండల పరిధిలోని 33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌లో మరమ్మతు పనుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. ఈ అంతరాయం ఖాజీపేట, దుంపలగట్టు, ఏటూరు సబ్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలను ప్రభావితం చేస్తుంది. ప్రజలు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని విద్యుత్ శాఖ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్