వాల్మీకిపురంలో వీధి చలిమంటలో బట్టలకు నిప్పు అంటుకుని ఘటన

590చూసినవారు
వాల్మీకిపురంలో వీధి చలిమంటలో బట్టలకు నిప్పు అంటుకుని ఘటన
వాల్మీకిపురంలో శనివారం జరిగిన దుర్ఘటనలో, ఆరేళ్ల హాసిని అనే చిన్నారి చలిమంట వద్ద నిలబడి ఉండగా ఆమె బట్టలకు నిప్పు అంటుకుంది. ఈ ఘటనలో చిన్నారి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్