ప్రొద్దుటూరు: రాష్ట్రాన్ని జగన్ అధోగతి పాలు చేశారు

518చూసినవారు
ప్రొద్దుటూరు: రాష్ట్రాన్ని జగన్ అధోగతి పాలు చేశారు
మాజీ సీఎం జగన్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆరోపించారు. బుధవారం పొద్దుటూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు ఆయన అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని వరదరాజుల రెడ్డి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్