ఏపీ రాజ్‌భవన్ పేరు.. లోక్ భవన్‌గా మార్పు

177చూసినవారు
ఏపీ రాజ్‌భవన్ పేరు.. లోక్ భవన్‌గా మార్పు
ఏపీలో రాజ్‌భవన్ పేరును లోక్ భవన్‌గా మార్చారు. పేరు మార్చడానికి గవర్నర్ ఆమోదం తెలపడంతో నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర ప్రభుత్వం గవర్నర్ల అధికారిక నివాసం రాజ్‌భవన్ పేరును లోక్ భవన్‌గా మార్చాలని రాష్ట్రాలకు సూచించింది. ఈ క్రమంలోనే ఏపీలోనూ పేరు మార్చారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, తమిళనాడు, త్రిపుర, కేరళ, ఒడిశా, తెలంగాణ రాజ్‌భవన్‌లను లోక్ భవన్‌లుగా మార్చారు. ఇప్పుడు ఈ జాబితాలో ఏపీ కూడా చేరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్