గోవా గవర్నర్‌గా అశోక్‌గజపతిరాజు నియామకం

2290చూసినవారు
గోవా గవర్నర్‌గా అశోక్‌గజపతిరాజు నియామకం
టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పుసపాటి అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్‌గా నియమించారు. హర్యానా గవర్నర్‌గా ప్రొఫెసర్ అశీం కుమార్ ఘోష్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా బీజేపీ నేత కవీందర్ గుప్తాను నియమించారు. ఈ నియామకాలు జూలై 14న రాష్ట్రపతి భవన్ అధికారికంగా ప్రకటించింది.

సంబంధిత పోస్ట్