బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

3849చూసినవారు
బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య
తమిళనాడుకు చెందిన బీటెక్ విద్యార్థిని ఎం.రీత (19) తిరుపతిలో ఆత్మహత్య చేసుకుంది. మానసిక ఒత్తిడి, ఆత్మహత్య ఆలోచనలతో బాధపడుతున్నట్లు ఆమె తల్లికి చెప్పింది. గత నెల 30న తిరుపతికి వచ్చి హోటల్‌లో గది తీసుకుంది. గది నుంచి బయటకు రాకపోవడంతో సిబ్బంది పరిశీలించి, ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్