అద్దంకి: పదో తరగతి విద్యార్థుల ఆచూకీ లభ్యం

2268చూసినవారు
అద్దంకి: పదో తరగతి విద్యార్థుల ఆచూకీ లభ్యం
అద్దంకిలోని ప్రభుత్వ బాలుర హాస్టల్ నుండి ఆదివారం అదృశ్యమైన ఇద్దరు పదో తరగతి విద్యార్థులు ధనుష్, సుబ్బారెడ్డిలను పోలీసులు కనుగొన్నారు. వారిని డిప్యూటీ ఎమ్మార్వో వద్ద హాజరుపరిచి, అనంతరం హాస్టల్ వార్డెన్‌కు అప్పగించారు. విద్యార్థులను జాగ్రత్తగా చూసుకోవాలని పోలీసులు సూచించారు.
Job Suitcase

Jobs near you