కొరిసపాడు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు

1556చూసినవారు
కొరిశపాడు మండలం మేదరమెట్ల లో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. తిమ్మనపాలెం నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న అశోక్, రోడ్డు దాటుతున్న మహిళను తప్పించబోయి అదుపుతప్పి కింద పడటంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. బొల్లవరప్పాడు గ్రామానికి చెందిన అశోక్ తో పాటు వెనుక కూర్చున్న నాగమణికి గాయాలవడంతో, పోలీసులు వారిని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద తీరును పోలీసులు పరిశీలించారు.
Job Suitcase

Jobs near you