వడదెబ్బతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మృతి

738చూసినవారు
వడదెబ్బతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మృతి
పోలీస్ శాఖ ఏఆర్ విభాగంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న కొరిశపాడు మండలం రావినూతలకు చెందిన కందుకూరు కోటేశ్వరరావు, ఏఆర్ వసతిగృహంలో మంగళవారం వడదెబ్బతో అనారోగ్యానికి గురై మృతి చెందారు. పోలీసుల విచారణలో ఈ విషయం తేలింది. వసతిగృహంలో నిద్రిస్తూనే ఆయన ప్రాణాలు విడిచారు.

సంబంధిత పోస్ట్