నూతన ఆర్ధిక సంవత్సరం.. అధికారుల హడావుడి

245చూసినవారు
నూతన ఆర్ధిక సంవత్సరం.. అధికారుల హడావుడి
కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంతో అన్ని శాఖల్లో పనుల వేగం పెరిగింది. గత కాల పనుల పురోగతిని మార్చి 31తో కొలిచిన ప్రభుత్వం కొత్త లక్ష్యాలను నిర్దేశించింది. డ్వామా, DRDA, హౌసింగ్, వ్యవసాయ శాఖలు కొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో ఉపాధి పనులు పూర్తి చేశారు. డ్రిప్ ఇరిగేషన్, మహిళా రాయితీల ఫైల్స్ క్లియర్ చేశారు. ఇక పనుల ఎంపిక, అమలులో కట్టుదిట్టమైన నియంత్రణలు అమలు కానున్నాయి.

సంబంధిత పోస్ట్