RTC బస్సు ఢీకొని గేదె మృతి

425చూసినవారు
అమృతలూరు మండల పరిధిలోని పెదపూడి గ్రామంలో శనివారం తెనాలి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డుపైకి వచ్చిన గేదెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గేదె అక్కడికక్కడే మృతి చెందింది. యజమాని తెలిపిన వివరాల ప్రకారం, మృతి చెందిన గేదె విలువ సుమారు రూ. లక్ష వరకు ఉంటుందని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్