ఆడారి కిషోర్ కుమార్ కుటుంబంతో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం

774చూసినవారు
ఆడారి కిషోర్ కుమార్ కుటుంబంతో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం
సోమవారం ఉదయం నగరి నియోజకవర్గం, నిండ్ర మండలం, కూనమరాజుపాళెంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని విశాఖపట్నానికి చెందిన తెలుగుదేశం పార్టీ యువగళం నేత ఆడారి కిషోర్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గీతామందిర ఆశ్రమ పీఠాధిపతి శ్రీ పుండరీక వరదానంద స్వామి అమ్మవారి కుంకుమ, ప్రసాదం, శేష వస్త్రం అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు రూపేష్ క్రిష్ణ ఆచార్య వేద మంత్రాలతో ఆశీర్వదించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్