యాదమర్రి క్రాస్ లో రోడ్డు ప్రమాదం

2357చూసినవారు
యాదమర్రి క్రాస్ లో రోడ్డు ప్రమాదం
శనివారం సాయంత్రం పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి క్రాస్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం, యాదమరి మండలం మాధవరం ఎస్టీ కాలనీకి చెందిన బాబీ నడుపుతున్న వాహనం బెంగళూరు - చెన్నై జాతీయ రహదారిపై అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. ఈ ఘటనలో యువకుడు గాయపడ్డాడు. వెంటనే స్పందించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ జ్యోతిశ్ కుమార్, గాయపడిన యువకుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్