ఎర్పేడు మండల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే
బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని మండల
టీడీపీ అధ్యక్షుడు పేరం నాగరాజు నాయుడు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కలిశారు. మండలంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారంపై వినతులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు
టీడీపీ నాయకులు పాల్గొన్నారు.