పూడి శ్రీహరిని కుప్పం కోర్టుకు తరలింపు

30చూసినవారు
పూడి శ్రీహరిని కుప్పం కోర్టుకు తరలింపు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పీఆర్వో పూడి శ్రీహరిని కుప్పం పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకుని, కుప్పం కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును 9:30 గంటలకు వెల్లడిస్తానని తెలిపారు. కోర్టు వద్ద వైసీపీ శ్రేణులు భారీగా తరలిరావడంతో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
Job Suitcase

Jobs near you