పుంగనూరు: భక్తిశ్రద్ధలతో గంగజాతర ప్రారంభం

64చూసినవారు
పుంగనూరు: భక్తిశ్రద్ధలతో గంగజాతర ప్రారంభం
చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలంలోని ఇటుక నెల్లూరు గ్రామంలో శనివారం రాత్రి అంగరంగ వైభవంగా గంగజాతరను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోయకొండ మాజీ చైర్మన్ ఎస్కే రమణారెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన అమ్మవారి శిరస్సును పురవీధులలో మంగళ వాయిద్యాల మధ్య పురవీధులలో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. అనంతరం నడివీధిలో నిలిపిన అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలను నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్