సోమవారం చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మిద్దింటి కిషోర్ ఆదివారం పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందని, డీఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.