పుంగనూరు: అస్వస్థతకు గురైన విద్యార్థిని మృతి

12చూసినవారు
పుంగనూరు: అస్వస్థతకు గురైన విద్యార్థిని మృతి
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న కార్తిక అనే విద్యార్థిని అక్టోబర్ 29న అస్వస్థతకు గురైంది. స్థానిక సీహెచ్‌సీలో చికిత్స అనంతరం తిరుపతికి తరలించగా, డయాలసిస్ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. ఈ సంఘటనతో బాలిక కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

ట్యాగ్స్ :