పుంగనూరులో రెచ్చిపోయిన దొంగలు

7చూసినవారు
పుంగనూరులో రెచ్చిపోయిన దొంగలు
పుంగనూరు పట్టణం బజారు వీధిలో కాపురం ఉంటున్న రాధాకృష్ణ శెట్టి ఇంట్లో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డాడు. బంగారం, వెండి, నగదును ఎత్తుకెళ్లినట్లు బాధితుడు వాపోయాడు. ఈ మేరకు బాధితుడు రాధాకృష్ణ ఫిర్యాదు మేరకు సీఐ సుబ్బారాయుడు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్