Jan 13, 2026, 13:01 IST/
చాక్లెట్ ఆశచూపి.. 9 ఏళ్ల బాలికపై అత్యాచారం
Jan 13, 2026, 13:01 IST
ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో దారుణం చోటుచేసుకుంది. చాక్లెట్ ఆశచూపి 9 ఏళ్ల బాలికపై 55 ఏళ్ల గాజుల వ్యాపారి ఐదు రోజుల పాటు అత్యాచారం చేశాడు. జనవరి 7 నుంచి 11 వరకు బాలికను నిర్బంధించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక నొప్పితో ఏడవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.