నారా లోకేష్ కలిసిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే

0చూసినవారు
నారా లోకేష్ కలిసిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే
రాష్ట్ర ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి నారా లోకేష్ శ్రీసిటీని సందర్శించారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. రూ. 1000 కోట్ల పెట్టుబడితో క్యారియర్ ఏసీ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ పరిశ్రమ ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఎమ్మెల్యే తెలిపారు.
Job Suitcase

Jobs near you